కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ వ్యాక్సిన్ వేయించుకోండి
ABN , First Publish Date - 2021-04-23T08:13:38+05:30 IST
కొవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసే ప్ర యత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మం త్రిత్వ శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: కొవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసే ప్ర యత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితిని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని, 18 ఏళ్లు, ఆ పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు పేర్కొం ది. తదనుగుణంగా మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని, వ్యాక్సిన్ తీసుకున్న తర్వా త కూడా కొవిడ్ ప్రొటోకాల్స్ను పాటించాలని తెలిపింది.