ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పీ కృష్ణయ్య
ABN , First Publish Date - 2021-04-21T06:31:51+05:30 IST
ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా పీ కృష్ణయ్య యాదవ్ ఎన్నిక య్యారు.
అనంతపురం ప్రెస్క్లబ్, ఏప్రిల్20 : ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా పీ కృష్ణయ్య యాదవ్ ఎన్నిక య్యారు. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకూ మూడు రోజుల పాటు ప్రకాశం డివిజన సింగరకొండలో జరి గిన 12వ వార్షిక సర్కిల్ కాన్ఫరెన్సలో కృష్ణయ్యను రాష్ట్ర నాయకులు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయనకు సభ్యులు సూర్యనారాయణ రెడ్డి, ఆరోగ్యప్ప, శ్రీనివాసులు, ఫిరోజ్ ఖాన, రమేష్, కేశవరావు, సీతారాముడు, ఓబులేసు, నాగరాజు, నాగార్జున, రామకృష్ణారెడ్డి, తి ప్పేస్వామి, కరిబసి శ్రీరాములునాయక్ తదితరులు అభినందనలు తెలిపారు.