అన్నివర్గాల ప్రజలకు ఇబ్బంది

ABN , First Publish Date - 2022-07-01T06:41:18+05:30 IST

వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరి స్థితి సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు.

అన్నివర్గాల ప్రజలకు ఇబ్బంది

మలికిపురం, జూన్‌ 30: వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరి స్థితి సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. కేశనసల్లి, పడమటిపాలెంలలో నిర్వ హించిన బాదుడేబాదుడు కార్యక్రమంలో ఆయన మాటా ్లడారు. వైసీపీప్రభుత్వం అప్పులమీదే నడుస్తుందని, ఈమూడే ళ్లలో రూ.8లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. ఈఅప్పులకు వడ్డీలు కట్టడానికి నిత్యావసరాల ధరలను విపరీతంగా పెంచే శారన్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బం దుల్లో కూరుకుపోయారన్నారు. సర్పంచ్‌ యెనుముల నాగు, ఎం.కొండలరావు, అడ్డాల కాశీవిశ్వేశ్వరరావు, రుద్రరాజు వెంక ట్రామరాజు, కేతా శ్రీనివాస్‌, మంగెన భూదేవి, బందెల పద్మ, అడబాల సాయిబాబు, అడబాల యుగంధర్‌, అంబటి చిన్నా, రాపాక ఆనంద కుమార్‌, చెల్లుబోయిన హరికృష్ణపాల్గొన్నారు.



Updated Date - 2022-07-01T06:41:18+05:30 IST