శ్మశానవాటికకు స్థలం కేటాయింపు

ABN , First Publish Date - 2022-07-06T05:29:08+05:30 IST

శ్మశానవాటికకు స్థలం కేటాయింపు

శ్మశానవాటికకు స్థలం కేటాయింపు
కిషన్‌పల్లిలో శ్మశానవాటిక కోసం స్థలాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్‌ సుచరిత, గ్రామస్తులు

యాచారం, జూలై 5: మండలంలోని కిషన్‌పల్లిలో సర్వే నెంబర్‌ 703లో 32గుంటల స్థలాన్ని శ్మశానవాటికకు కేటాయిస్తూ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు తహసీల్దార్‌ సుచరిత మంగళవారం స్థల పరిశీలన చేసి ఆర్డీవోకు నివేదిక అందజేశారు. రెండు రోజుల్లో ఈ స్థలాన్ని శ్మశాన వాటికకు కే టాయిస్తామని అధికారులు వెల్లడించారు. తాము కోరిన వెంటనే అధికారులు శ్మశాన వాటికకు స్థలాన్ని చూపడం అభినందనీయ మని గ్రామస్తులు పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-06T05:29:08+05:30 IST