సీఎం జగన్ను కలిసిన డీజీపీ గౌతమ్
ABN , First Publish Date - 2022-02-04T17:32:06+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు.
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. నిన్నటి ఉద్యోగ సంఘాల ఛలో విజయవాడ సభపై సమావేశంలో సీఎం జగన్ ఆరా తీశారు. ఉద్యోగుల భారీ సభ ఏర్పాటుపై సీఎంకు డీజీపీ గౌతమ్ వివరణ ఇచ్చారు.