Nellore: లే ఔట్లకి అడ్డగోలుగా అనుమతులిచ్చారు: అనిల్ కుమార్ యాదవ్

ABN , First Publish Date - 2022-05-17T19:05:04+05:30 IST

టీడీపీ హయంలో నుడా ఛైర్మెన్‌గా ఉన్న సమయంలో కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అక్రమాలకి పాల్పడ్డారని, 400 ఎకరాల్లోని లే ఔట్లకి అడ్డగోలుగా అనుమతులిచ్చారని మాజీ మంత్రి అనిల్ కుమార్

Nellore:  లే ఔట్లకి అడ్డగోలుగా అనుమతులిచ్చారు: అనిల్ కుమార్ యాదవ్

Nellore: టీడీపీ హయంలో నుడా ఛైర్మెన్‌గా ఉన్న సమయంలో కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అక్రమాలకి పాల్పడ్డారని, 400 ఎకరాల్లోని లే ఔట్లకి అడ్డగోలుగా అనుమతులిచ్చారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. అన్ అప్రూవ్డ్ లేఔట్ల రిజిస్ట్రేషన్‌ను తమ ప్రభుత్వం ఆపేసిందని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్‌లోనూ కమీషన్లకి కక్కుర్తి పడ్డ చరిత్ర టీడీపీ నేతలది ఆరోపించారు. ఇవన్నీ తెలియని లోకీ (లోకేశ్) నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని అనిల్ కుమార్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-17T19:05:04+05:30 IST