ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

ABN , First Publish Date - 2020-09-23T15:24:30+05:30 IST

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో పలు దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఒకటి మరువక ముందే మరో ఘటన జరుగుతోంది.

ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో పలు దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఒకటి మరువక ముందే మరో ఘటన జరుగుతోంది. తాజాగా పత్తికొండ శివారులో గుత్తికి వెళ్లే మార్గంలో రహదారి పక్కన ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. 


Updated Date - 2020-09-23T15:24:30+05:30 IST