AP: నందలూరులో టెన్త్ ఎగ్జామ్ సెంటర్పై వైసీపీ మార్క్
ABN , First Publish Date - 2022-04-27T16:04:29+05:30 IST
జిల్లాలోని నందలూరులో 10వ తరగతి పరీక్ష సెంటర్పై వైసీపీ మార్క్ పడింది.
అన్నమయ్య: జిల్లాలోని నందలూరులో 10వ తరగతి పరీక్ష సెంటర్పై వైసీపీ మార్క్ పడింది. ఎన్నో ఏళ్లుగా జడ్పీ హైస్కూల్లో ఉండే 10వ తరగతి ఎగ్జామ్ సెంటర్ను వైసీపీ నేతకు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్కు మార్చడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నందలూరు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్కు... ప్రైవేట్ స్కూల్ యజమాని సమీప బంధువు కావడంతో 10వ తరగతి సెంటర్ ఇచ్చారని గ్రామస్తులు మండిపడుతున్నారు.