జ్యేష్టాభిషేకం
ABN , First Publish Date - 2021-06-23T06:50:03+05:30 IST
తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు మంగళవారం శాస్ర్తోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించాక వజ్రకవచాన్ని అలంకరింపజేసి మాడవీధుల్లో ఊరేగించారు.
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు మంగళవారం శాస్ర్తోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించాక వజ్రకవచాన్ని అలంకరింపజేసి మాడవీధుల్లో ఊరేగించారు.