సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం

ABN , First Publish Date - 2021-01-24T04:09:57+05:30 IST

నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో శనివారం సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ రెడ్డి చిత్రప టాలకు పాలాబిషేకం చేశారు.

సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం
సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు రుద్రాభిషేకం చేస్తున్న నాయకులు

నారాయణపేట టౌన్‌/ మద్దూ ర్‌, జనవరి 23 : నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో శనివారం సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ రెడ్డి చిత్రప టాలకు పాలాబిషేకం చేశారు. ఈబీసీకి పదిశాతం రిజ ర్వేషన్లు కల్పించినందుకు వారు సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం సుదర్శన్‌రెడ్డి, చెన్నారెడ్డి, జయ ప్రకాష్‌ రెడ్డి, మార్వాడీ సంఘం నుంచి సంపత్‌ ధరక్‌, భగవాన్‌ ధరక్‌, పూరి బస్వరాజ్‌, బాలకృష్ణా, శ్రీపాద్‌ పాల్గొన్నారు. మద్దూర్‌లోనూ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

Updated Date - 2021-01-24T04:09:57+05:30 IST