విదేశాల్లో మరో 10,000 కొలువులు

ABN , First Publish Date - 2022-05-16T06:10:20+05:30 IST

హెచ్‌సీఎల్‌ టెక్‌ విదేశాల్లోని తన యూనిట్లను మరింత విస్తరించనుంది.

విదేశాల్లో మరో 10,000 కొలువులు

న్యూఢిల్లీ:  హెచ్‌సీఎల్‌ టెక్‌ విదేశాల్లోని తన యూనిట్లను మరింత విస్తరించనుంది. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో ఈ యూనిట్లలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అవుతుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం హెచ్‌సీఎల్‌ తరపున వివిధ దేశాల్లో 10,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా యూరప్‌ నుంచి తమ ఐటీ సేవల డిమాండ్‌కు ఎలాంటి ముప్పులేదని తెలిపింది.

Updated Date - 2022-05-16T06:10:20+05:30 IST