చైనా రుణయాప్‌లపై మరో కేసు నమోదు

ABN , First Publish Date - 2021-12-18T22:34:26+05:30 IST

రాష్ట్రంలో చైనా రుణయాప్‌లపై మరో కేసు

చైనా రుణయాప్‌లపై మరో కేసు నమోదు

హైదరాబాద్‌: రాష్ట్రంలో చైనా రుణయాప్‌లపై మరో కేసు నమోదు నమోదయింది. నకిలీ బిల్లులతో రూ.1,400 కోట్లు విదేశాలకు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నిధులు హాంకాంగ్‌. మారిషస్‌ దేశాలకు మళ్లించినట్లు పోలీసులు  గుర్తించారు. నిధుల మళ్లింపుపై సీసీఎస్‌లో ఈడీ అధికారులు ఫిర్యాదు చేశారు.  

Updated Date - 2021-12-18T22:34:26+05:30 IST