శ్రీవారి సేవలో ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు

ABN , First Publish Date - 2022-05-21T08:55:41+05:30 IST

ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి, జస్టిస్‌ సంతోష్‌ రెడ్డి శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని

శ్రీవారి సేవలో ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు

తిరుమల, మే 20 (ఆంధ్రజ్యోతి): ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి, జస్టిస్‌ సంతోష్‌ రెడ్డి శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో వేర్వేరుగా ఆలయంలోకి వెళ్లిన వీరు  ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. 

Updated Date - 2022-05-21T08:55:41+05:30 IST