నేడు ఏపీ అసెంబ్లీలో కీలక బిల్లులపై చర్చ

ABN , First Publish Date - 2020-12-02T14:29:14+05:30 IST

నేడు ఏపీ శాసనసభ, శాసనమండలిలో పలు కీలక బిల్లులపై చర్చ జరుగనుంది.

నేడు ఏపీ అసెంబ్లీలో కీలక బిల్లులపై చర్చ

అమరావతి: నేడు ఏపీ శాసనసభ, శాసనమండలిలో పలు కీలక బిల్లులపై చర్చ జరుగనుంది. కరోనా కట్టడి, పోలవరం, బీసీ సంక్షేమ కార్పోరేషన్లపై అసెంబ్లీలో చర్చ చేపట్టనున్నారు. అలాగే ఉద్యోగుల సంక్షేమం, శాంతి భద్రతలపై మండలిలో చర్చ జరుగనుంది. నేడు అసెంబ్లీలో 11 బిల్లులు చర్చకు రానుండగా...మండలిలో 5 బిల్లులపై చర్చించనున్నారు. 

Updated Date - 2020-12-02T14:29:14+05:30 IST