ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ABN , First Publish Date - 2022-03-22T14:52:23+05:30 IST
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి.
అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. నేడు సభలో నాలుగు బిల్లులకు ప్రభుత్వం ఆమోదం తెలుపనుంది. బడ్జెట్ కేటాయింపులపై నాలుగో రోజు చర్చ జరుగనుంది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ఉభయ సభల్లో స్వల్ప కాలిక చర్చ చేపట్టనున్నారు.