12వ రోజు రైతుల మహాపాదయాత్ర ప్రారంభం
ABN , First Publish Date - 2021-11-12T14:59:48+05:30 IST
రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 12వ రోజు ప్రారంభమైంది.
ప్రకాశం: రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 12వ రోజు ప్రారంభమైంది. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, అఖిలపక్షం నేతలు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలియజేశారు. యాత్రకు సంఘీభావం తెలిపేందుకు భారీ ఎత్తున మహిళలు తరలివచ్చారు.