ఆర్కేపై ఎఫ్ఐఆర్ వెనక్కి తీసుకోవాలి: జర్నలిస్టులు

ABN , First Publish Date - 2021-12-15T02:17:37+05:30 IST

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై ఏపీ సీఐడీ నమోదు చేసిన జీరో ఎఫ్ఐఆర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ..

ఆర్కేపై ఎఫ్ఐఆర్ వెనక్కి తీసుకోవాలి: జర్నలిస్టులు

చిత్తూరు: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై ఏపీ సీఐడీ నమోదు చేసిన జీరో ఎఫ్ఐఆర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని మదనపల్లె దళిత, ప్రజా సంఘాలతో పాటు జర్నలిస్టులు కూడా డిమాండ్ చేశారు. స్నేహితుడిని పరామర్శించేందుకు వెళితే 36 గంటల తర్వాత కేసు నమోదు చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపినందుకే రాధాకృష్ణపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆరోపించారు. మీడియాపై తీసుకునే వ్యతిరేక విధానాలు నశించాలని నినాదాలు చేశారు.

Updated Date - 2021-12-15T02:17:37+05:30 IST