Crime News.. నెల్లూరు: అనుమానాస్పదంగా భార్య భర్తలు మృతి..

ABN , First Publish Date - 2022-08-22T18:14:17+05:30 IST

నెల్లూరు (Nellore): భార్యా భర్తలు అనుమానాస్పదంగా మృతి చెందారు.

Crime News.. నెల్లూరు: అనుమానాస్పదంగా భార్య భర్తలు మృతి..

నెల్లూరు (Nellore): భార్యా భర్తలు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృత దేహాలు రొయ్యల చెరువులో తేలాయి. నెల్లూరు జిల్లా, చిట్టమూరు మండలం, మల్లాం కొక్కుపాలెం రొయ్యల చెరువు వద్ద కాపలాదారులుగా వెంకటేష్, వెంకటరమణమ్మ పనిచేస్తున్నారు. అయితే కొక్కుపాలేం రొయ్యల రిజర్వాయర్ చెరువులో భార్యా భర్తల మృత దేహాలు తేలి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన ప్రదేశానికి చేసుకున్న పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-08-22T18:14:17+05:30 IST