ఏపీలో డీఎడ్ పరీక్షలు వాయిదా
ABN , First Publish Date - 2020-09-26T17:46:50+05:30 IST
రాష్ట్రంలో డీఎడ్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి: రాష్ట్రంలో డీఎడ్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం నుంచి జరగవలసిన డీఎడ్ పరీక్షలను కోవిడ్-19 కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.