త్వరలో విశాఖలో AP గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు: CM Jagan

ABN , First Publish Date - 2022-06-16T01:26:11+05:30 IST

Amaravathi: త్వరలో విశాఖలో AP గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు నిర్వహిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు, పరిశ్రమలపై ఆయన తన క్యాంప్‌

త్వరలో విశాఖలో AP గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు: CM Jagan

Amaravathi: త్వరలో విశాఖలో AP గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు నిర్వహిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు, పరిశ్రమలపై ఆయన తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేసే పనిలో నిజాయితీ ఉండబట్టే రాష్ట్రానికి పెద్ద పారిశ్రామికవేత్తలు వస్తున్నారని పేర్కొన్నారు. బడా పారిశ్రామికవేత్త ఆదానీతో కూడా అదానీతో కూడా ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. కాగా జూన్‌ 23వ తేదీన హిల్‌ టాప్‌ సెర్జ్‌ ఫుట్‌వేర్‌ ఇండియా లిమిటెడ్‌ (అపాచీ) ... పరిశ్రమకు సీఎం భూమి పూజ చేయనున్నట్లు మంత్రి అమర్నాథ్‌ తెలిపారు.

Updated Date - 2022-06-16T01:26:11+05:30 IST