మాజీ లా సెక్రటరీ మనోహర్రెడ్డి సస్పెండ్
ABN , First Publish Date - 2021-11-25T00:50:29+05:30 IST
అవినీతి ఆరోపణలపై మాజీ లా సెక్రటరీ మనోహర్రెడ్డిని హైకోర్టు సస్పెండ్ చేసింది. పీపీ పోస్టుల భర్తీలో అవకతవకలకు పాల్పడ్డారని మనోహర్రెడ్డిపై పలువురు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు.
అమరావతి: అవినీతి ఆరోపణలపై మాజీ లా సెక్రటరీ మనోహర్రెడ్డిని హైకోర్టు సస్పెండ్ చేసింది. పీపీ పోస్టుల భర్తీలో అవకతవకలకు పాల్పడ్డారని మనోహర్రెడ్డిపై పలువురు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం మనోహర్రెడ్డిని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.