దేవాలయ భూముల అన్యాక్రాంతంపై ఏపీ హైకోర్టు సీరియస్
ABN , First Publish Date - 2022-04-28T01:24:43+05:30 IST
దేవాలయ భూముల అన్యాక్రాంతంపై ఏపీ హైకోర్టు సీరియస్
గుంటూరు: దేవాలయ భూముల అన్యాక్రాంతంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. పాత గుంటూరు ఏకాంబరేశ్వర ఆలయ భూములపై హైకోర్టు స్టే ఇచ్చింది. దేవాలయం భూములను రియల్ మాఫియా కబ్జా చేసింది. భూముల కబ్జాపై ABN ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేసింది. జూలూరి హేమందర్ గుప్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూములపై ఏపీ హైకోర్టు స్టే విధించింది.