రెవెన్యూ భవన్‌లో AP JAC నేతల రహస్య మంతనాలు

ABN , First Publish Date - 2022-01-20T17:33:30+05:30 IST

రెవెన్యూ భవన్‌లో AP JAC&అమరావతి JAC నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు రహస్య మంతనాలు జరుపుతున్నారు.

రెవెన్యూ భవన్‌లో AP JAC నేతల రహస్య మంతనాలు

విజయవాడ: రెవెన్యూ భవన్‌లో AP JAC&అమరావతి JAC నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు  రహస్య మంతనాలు జరుపుతున్నారు.ఉద్యోగ సంఘ నేతలు వెంకట్ రామిరెడ్డి, సూర్యనారాయణతో  బొప్పరాజు, బండి ఫోన్ లో చర్చిస్తున్నారు. ఉమ్మడి ఉద్యమ కార్యాచరణపై అన్ని సంఘాల నేతలతో సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు. ఉద్యోగ సంఘాలు అన్నీంటిన ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్ననామని చెప్పారు. రేపు సీఎస్‌కు సమ్మె నోటీసుపై చర్చిస్తామన్నారు. 

Updated Date - 2022-01-20T17:33:30+05:30 IST