ఏపీ మంత్రులకు శాఖలు కేటాయింపు
ABN , First Publish Date - 2022-04-12T00:55:59+05:30 IST
ఏపీ మంత్రులకు సీఎం జగన్ శాఖలు కేటాయించారు..
అమరావతి: ఏపీ మంత్రులకు సీఎం జగన్ శాఖలు కేటాయించారు. మొత్తం 25 మంత్రులు ఆయా శాఖల బాధ్యతలు అప్పగిస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. జగన్ కేబినెట్లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు పని చేయనున్నారు.
మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..
రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు- ధర్మాన ప్రసాదరావు
సీదిరి అప్పలరాజు- మత్స్య, పశు సంవర్థకశాఖ
బొత్స సత్యనారాయణ- విద్యాశాఖ
రాజన్నదొర- గిరిజన సంక్షేమశాఖ, డిప్యూటీ సీఎం
గుడివాడ అమర్నాథ్- పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడులు, వాణిజ్యశాఖ
ముత్యాలనాయుడు- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, డిప్యూటీ సీఎం
దాడిశెట్టి రాజా- రోడ్లు, భవనాలశాఖ, పినిపె విశ్వరూప్- రవాణాశాఖ
వేణుగోపాలకృష్ణ- బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, ఐఅండ్పీఆర్
తానేటి వనిత- హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ
కారుమూరి నాగేశ్వరరావు- పౌర సరఫరాలు, వినియోగదారులశాఖ
కొట్టు సత్యనారాయణ- డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ
జోగి రమేష్- గృహ నిర్మాణం, మేరుగ నాగార్జున- సాంఘిక సంక్షేమం
విడదల రజని- వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య
అంబటి రాంబాబు- జలవనరులశాఖ
ఆదిమూలపు సురేష్- మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్
కాకాని గోవర్థన్రెడ్డి- వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్
పెద్దిరెడ్డి- విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ, పర్యావరణం
ఆర్కే రోజా- టూరిజం, సాంస్కృతిక, యువజనశాఖ
అంజాద్ బాషా- డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమం
బుగ్గన రాజేంద్రనాథ్- ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్యపన్నులు, అసెంబ్లీ
గుమ్మనూరు జయరాం- కార్మికశాఖ, ఉపాధి కల్పన
ఉష శ్రీ చరణ్- స్త్రీ, శిశు సంక్షేమం
నారాయణస్వామి- డిప్యూటీ సీఎం, ఎక్సైజ్శాఖ