గోపాలపురంలో దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు

ABN , First Publish Date - 2022-08-08T03:08:24+05:30 IST

గోపాలపురంలో దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు

గోపాలపురంలో దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు

తూర్పుగోదావరి: జిల్లాలోని గోపాలపురంలో దొంగ నోట్ల ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. దొంగ నోట్లు ముద్రిస్తున్న ఐదుగురుపై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు నిందితులు అరెస్ట్ కాగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. 54000 రూపాయల దొంగ నోట్లు, నకలి కరెన్సీ ముద్రించేందుకు ఉపయోగించిన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవరపల్లి సర్కిల్ ఆఫీస్‌లో ఏఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. 

Updated Date - 2022-08-08T03:08:24+05:30 IST