వైసీపీ నేతలు ప్రసాద్, రషీద్ వర్గీయుల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2022-08-14T16:02:21+05:30 IST

వైసీపీ నేతలు ప్రసాద్, రషీద్ వర్గీయుల మధ్య ఘర్షణ

వైసీపీ నేతలు ప్రసాద్, రషీద్ వర్గీయుల మధ్య ఘర్షణ

నెల్లూరు: జిల్లాలోని ఇందుకూరుపేట మండలం కొరుటూరులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైసీపీ నేతలు ప్రసాద్, రషీద్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గడపగడప కార్యక్రమంలో ప్రసాద్ ఇంటికి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ వెళ్లాగా.. ప్రసాద్ తమను మోసం చేశాడని వైసీపీ శ్రేణుల ఆరోపణలు చేశారు. ABN ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారం కావడంతో ప్రసాద్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఎమ్మెల్యే ప్రసన్న ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2022-08-14T16:02:21+05:30 IST