AP News: రోడ్లు దుస్థితిపై లోకేష్ సెటైర్
ABN , First Publish Date - 2022-09-10T02:25:49+05:30 IST
Amaravathi: సీఎం జగన్ (CM Jagan)ను టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) తీవ్రంగా విమర్శించారు. రోడ్ల దుస్థితిపై సెటైర్లు వేశారు. రోడ్లపై గుంతలు ఉండొద్దని సీఎం మూడేళ్లుగా ఇస్తున్న స్టేట్మెంట్లో ఒక్క అక్షరమూ మారలేదన్నారు. సీఎం సొంత జిల్లాలోనూ రోడ్ల దుస్థితిపై నిరసన తెలుపుతున్నారని పేర్కొన్నారు. ‘ఇది ప్రభుత్వంపై కుట్ర అని సీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసి.. బురదను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతుందేమో.’ అని సెటైర్ వేశారు.
Amaravathi: సీఎం జగన్ (CM Jagan)ను టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) తీవ్రంగా విమర్శించారు. రోడ్ల దుస్థితిపై సెటైర్లు వేశారు. రోడ్లపై గుంతలు ఉండొద్దని సీఎం మూడేళ్లుగా ఇస్తున్న స్టేట్మెంట్లో ఒక్క అక్షరమూ మారలేదన్నారు. సీఎం సొంత జిల్లాలోనూ రోడ్ల దుస్థితిపై నిరసన తెలుపుతున్నారని పేర్కొన్నారు. ‘ఇది ప్రభుత్వంపై కుట్ర అని సీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసి.. బురదను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతుందేమో.’ అని సెటైర్ వేశారు.