రామసముద్రం పోలీస్ స్టేషన్లో ఫోక్సా కేసు నమోదు
ABN , First Publish Date - 2021-09-18T21:15:21+05:30 IST
రామసముద్రం పోలీస్ స్టేషన్లో ఫోక్సా కేసు నమోదు
చిత్తూరు: జిల్లాలోని రామసముద్రం పోలీస్ స్టేషన్లో ఫోక్సా కేసు నమోదు చేశారు. తొమ్మిదేళ్ల బాలికపై మహమ్మద్ అనే వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి మౌల రామసముద్రం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.