AP News: అన్న క్యాంటీన్‌పై ఆంక్షలు

ABN , First Publish Date - 2022-09-01T21:44:20+05:30 IST

Guntur: జగన్ ప్రభుత్వం టీడీపీపై కక్ష సాధింపు ధోరణి అవలంభిస్తుంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ కొన్ని చోట్ల అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. అయితే వీటి నిర్వహణ ఎలాగైనా ఆపాలని వైసీసీ అగ్ర నాయకులు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే కొత్తకొత్త ఆంక్షలు విధిస్తున్నారు. తెనాలి మార్కెట్ సెంటర్‌లో అన్న క్యాంటీన్‌ను టీడీపీ నాయకులు

AP News: అన్న క్యాంటీన్‌పై ఆంక్షలు

Guntur: జగన్ (CM Jagan) ప్రభుత్వం టీడీపీపై కక్ష సాధింపు ధోరణి అవలంభిస్తుంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ (TDP) కొన్ని చోట్ల అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. అయితే వీటి నిర్వహణ ఎలాగైనా ఆపాలని వైసీసీ (YSRCP) అగ్ర నాయకులు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే కొత్తకొత్త ఆంక్షలు విధిస్తున్నారు. ఈ మధ్యనే తెనాలి మార్కెట్ సెంటర్‌లో అన్న క్యాంటీన్‌ను టీడీపీ నాయకులు ప్రారంభించారు. అయితే  ట్రాఫిక్‌కు ఇబ్బందిగా ఉందంటూ.. క్యాంటీన్ తీసివేయాల‌ని మున్సిప‌ల్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ప్రైవేట్‌ స్థలంలో క్యాంటీన్‌ నిర్వహించుకోవాల‌ని సూచించారు. 

Updated Date - 2022-09-01T21:44:20+05:30 IST