రోడ్డుప్రమాదం... నలుగురి పరిస్థితి విషమం

ABN , First Publish Date - 2022-08-16T13:04:19+05:30 IST

రోడ్డుప్రమాదం... నలుగురి పరిస్థితి విషమం

రోడ్డుప్రమాదం... నలుగురి పరిస్థితి విషమం

కర్నూలు: నంద్యాలలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమదానికి గల కారణాలను అడిగితెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Updated Date - 2022-08-16T13:04:19+05:30 IST