తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ

ABN , First Publish Date - 2022-10-07T22:19:40+05:30 IST

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ

తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు భక్తులు వేచివున్నారు. శ్రీవారి దర్శనానికి 6 కిలోమీటర్లకు పైగా భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. సరైన సౌకర్యాలు లేక భక్తులు అవస్థలు పడుతున్నారు. దర్శనం కోసం ఇప్పటికే క్యూలైన్లలో లక్షన్నర మంది భక్తులు వేచి ఉన్నారు. 

Updated Date - 2022-10-07T22:19:40+05:30 IST