విశాఖ ఆర్టీసీ డ్రైవర్లకు వింత మెమోలు జారీ

ABN , First Publish Date - 2022-05-18T00:54:33+05:30 IST

విశాఖ ఆర్టీసీ డ్రైవర్లకు వింత మెమోలు జారీ

విశాఖ ఆర్టీసీ డ్రైవర్లకు వింత మెమోలు జారీ

అమరావతి: విశాఖ ఆర్టీసీ డ్రైవర్లకు వింత మెమోలు జారీ చేశారు. బస్సు మైలేజ్ తగ్గిపోవడానికి డ్రైవర్‌లే కారణమని అధికారులు అంటున్నారు. పెరిగిన ఖర్చును డ్రైవర్ల జీతాల్లో నుంచి ఎందుకు వసూలు చేయకూడదంటూ డిపో మేనేజర్ల మెమోలు జారీ చేశారు. విశాఖ సింహాచలంతో పాటు పలు డిపోల్లో మెమోలు జారీ చేశారు. ఆర్టీసీ డిపో మేనేజర్ల మెమోలపై డ్రైవర్లు మండిపడుతున్నారు.  తాము తిరిగే రూట్లలో కిలోమీటర్ ఫర్ లీటర్ తగ్గిపోతే దానికి మేమెలా బాధ్యులు అవుతామని డ్రైవర్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-05-18T00:54:33+05:30 IST