Ap త్వరలో Srilankaలా మారిపోద్ది: Ka Paul
ABN , First Publish Date - 2022-07-10T02:33:31+05:30 IST
ఏపీ త్వరలో శ్రీలంకలా మారిపోద్దని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. రాష్ట్రంలో
విశాఖ (Vishaka): ఏపీ (Ap) త్వరలో శ్రీలంక (Srilanka)లా మారిపోద్దని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (Prajasanthi party chief Ka Paul) అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఏడున్నర లక్షలు అప్పు ఉందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి అప్పులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజాశాంతి పార్టీతో అవినీతి లేని రాజ్యం ఏర్పటు చేస్తామని.. అందరికీ అధికారమిస్తామని కేఏ పాల్ అన్నారు.