కన్నుల పండువగా అప్పన్న కల్యాణం
ABN , First Publish Date - 2021-04-24T05:21:16+05:30 IST
చైత్రమాస శుక్లపక్ష ఏకాదశి సందర్భంగా ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాచల వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక తిరుకల్యాణ మహోత్సవం శుక్రవారం నిరాడంబరంగా జరిగింది.
ఏకాంత సేవగా నిర్వహణ
చైత్రమాస శుక్లపక్ష ఏకాదశి సందర్భంగా ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాచల వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక
తిరుకల్యాణ మహోత్సవం శుక్రవారం నిరాడంబరంగా జరిగింది. కరోనా నిబంధనల నేపథ్యంలో భక్తులు, ప్రజా
ప్రతినిధులు, అతిథులు లేకుండా ఏకాంత సేవగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.