గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2021-05-07T04:42:36+05:30 IST
మండల కేంద్రంలోని (వైరా) మైనార్టీగురుకుల పాఠశాల్లో2021-22వ విద్యాసంవత్సరంలో 5వతరగతినుంచి7వతరగతి వరకు చేరే విద్యార్థులు ఈనెల 20లోగ దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మీరెడ్డి శైలజ గురువారం ఓ ప్రకటనలో కోరారు.
కారేపల్లి మే 6: మండల కేంద్రంలోని (వైరా) మైనార్టీగురుకుల పాఠశాల్లో2021-22వ విద్యాసంవత్సరంలో 5వతరగతినుంచి7వతరగతి వరకు చేరే విద్యార్థులు ఈనెల 20లోగ దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మీరెడ్డి శైలజ గురువారం ఓ ప్రకటనలో కోరారు. విద్యార్థినులు అన్లైన్లోగాని, నేరుగా కారేపల్లి గురుకుల పాఠశాల్లోగాని దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ధరఖాస్తుల గడువు ముగిసిన తరువాత డ్రా ద్వార సీట్లు కెటాయింపులు జరుగుతాయన్నారు. వివరాల కోసం 9704149212లో సంప్రదించాలన్నారు.