గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తులు
ABN , First Publish Date - 2021-06-17T04:40:11+05:30 IST
మడ్డువలస సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి, ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి.ఉష తెలిపారు.
వంగర: మడ్డువలస సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి, ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి.ఉష తెలిపారు. 5వ తరగతిలో ప్రవేశానికి జూలై 17వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు గురువారం నుంచి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9491841193 నెంబరులో తెలుసుకోవచ్చన్నారు.
ఆన్లైన్లో ...
మెళియాపుట్టి (పాతపట్నం): సాంఘిక సంక్షేమ గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ఎ.వాణీ కుమారి తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర సమాచారం నిమిత్తం పాతపట్నం గురుకుల పాఠశాలలో సంప్రదించాలని కోరారు.