AP News: శాసనమండలి ఎన్నికలు - బీజేపీ ఇన్చార్జీల నియామకం
ABN , First Publish Date - 2022-08-30T23:54:50+05:30 IST
Vijayawada: బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు (BJP State Chief Somuveerraju) శాసనమండలి ఎన్నికల కమిటీని నియమించారు. కమిటీ ఇన్చార్జీగా ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి పేరును ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం,
Vijayawada: బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు (BJP State Chief Somuveerraju) శాసనమండలి ఎన్నికల కమిటీని నియమించారు. కమిటీ ఇన్చార్జీగా ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి పేరును ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు పైడి వేణుగోపాల్ను, ఉమ్మడి ప్రకాశం,నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు కందుకూరి సత్యనారాయణను, ఉమ్మడి కడప,కర్నూలు, అనంతపురం జిల్లాలకు నర్సింగరావు రావు( బ్రహ్మం)ను ఇన్చార్జీలుగా నియమించారు.