టీడీపీ ఎన్నికల పరిశీలకుల నియామకం

ABN , First Publish Date - 2021-02-26T04:58:58+05:30 IST

తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల పరిశీలకులను నియమిం చారు. ఎర్రగుంట్ల ఎన్నిక ల టీడీపీ పరిశీలకులుగా కడప పార్లమెంట్‌ టీడీపీ మహిళా అధ్యక్షురాలు కర్నాటి శ్వేతారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డిని బద్వేలు పరిశీలకులుగా పార్టీ అధిష్టానం నియ మించింది.

టీడీపీ ఎన్నికల పరిశీలకుల నియామకం
శ్వేతా శ్రీరెడ్డి

ఎర్రగుంట్లకు శ్వేతారెడ్డి - బద్వేలుకు రెడ్యం

కాశినాయన/బద్వేలు ఫిబ్రవరి25: తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల పరిశీలకులను నియమిం చారు. ఎర్రగుంట్ల ఎన్నిక ల టీడీపీ పరిశీలకులుగా కడప పార్లమెంట్‌ టీడీపీ మహిళా అధ్యక్షురాలు కర్నాటి శ్వేతారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డిని బద్వేలు పరిశీలకులుగా పార్టీ అధిష్టానం నియ మించింది.

జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ నేతలు కార్యకర్తలతో సత్సంబంధాలు కల్గి ఉండడంతో నియమించారన్నారు. పలువురు ఆపార్టీ నేతలు హర్షం వ్యక్తంచేశారు. బద్వేలు నేతలతో సత్సంబంధాలు ఉన్న రెడ్యం వెంకటసుబ్బారెడ్డిని బద్వేలు ఎన్నికల టీడీపీ పరిశీలకుడిగా నియమించారు. ఆయన నియామకం పట్ల నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.



Updated Date - 2021-02-26T04:58:58+05:30 IST