జిల్లాలో ధరణి పోర్టల్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి
ABN , First Publish Date - 2020-10-29T07:30:54+05:30 IST
ధరణి పొర్టల్ ప్రారంభానికి జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్ట ర్ శరత్ అన్నారు. బుధవారం పిట్లం తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించా రు
పిట్లం: ధరణి పొర్టల్ ప్రారంభానికి జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్ట ర్ శరత్ అన్నారు. బుధవారం పిట్లం తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ను ఆధార్ అనుసంధానంతో సులభంగా చేయొచ్చ న్నారు. ఆయన వెంట ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ సుధాకర్ ఉన్నారు.