నేడు పెన్షనర్లకు బకాయిల చెల్లింపులు

ABN , First Publish Date - 2021-03-01T09:31:35+05:30 IST

రాష్ట్రంలోని విశ్రాంత ఉద్యోగులకు 30 నెలల డీఏ, బకాయిలను 2 విడతలుగా చెల్లించాలని ఖజానా శాఖ నిర్ణయించింది.

నేడు పెన్షనర్లకు బకాయిల చెల్లింపులు

రాష్ట్రంలోని విశ్రాంత ఉద్యోగులకు 30 నెలల డీఏ, బకాయిలను 2 విడతలుగా చెల్లించాలని ఖజానా శాఖ నిర్ణయించింది. మార్చి 1న 20 నెలల మొత్తాన్ని పెన్షనర్ల ఖాతాలకు జమ చేస్తారని సమాచారం. రిటైర్డ్‌ ఉద్యోగులకు డీఏ, బకాయిలు చెల్లించేందుకు సానుకూల నిర్ణయం తీసుకోవడం పట్ల రాష్ట్ర పెన్షన్‌దారుల చర్చావేదిక అధ్యక్షుడు ఈదర వీరయ్య ఆదివారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-03-01T09:31:35+05:30 IST