పేకాట రాయుళ్ల అరెస్ట్

ABN , First Publish Date - 2021-10-13T21:50:23+05:30 IST

జిల్లా కేంద్రంలో ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లకు పాల్పడుతుతున్న ఎడుగురు పేకాట రాయుల్లను

పేకాట రాయుళ్ల అరెస్ట్

మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లకు పాల్పడుతుతున్న ఎడుగురు పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 70 వేల నగదు, 7మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై  కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-13T21:50:23+05:30 IST