ఆరుద్ర పురుగులొచ్చేశాయ్!
ABN , First Publish Date - 2022-06-24T07:35:23+05:30 IST
పంట బాగా పండాలంటే అదునుకు విత్తాలి.ఖరీఫ్ సాగుకు అదును ప్రారంభమైంది.ఆరుద్ర కార్తెలో సాగు చేసిన వర్షాధార పంటలు బాగా పండతాయంటారు. ఈనెల 19తేది ఆరుద్ర కార్తె మొదలైంది.దీనికి సూచికగా ఆరుద్ర పురుగులు చేలల్లో దర్శనమిస్లూ రైతన్నకు అదును గుర్తు చేస్తున్నాయి.
పంట బాగా పండాలంటే అదునుకు విత్తాలి.ఖరీఫ్ సాగుకు అదును ప్రారంభమైంది.ఆరుద్ర కార్తెలో సాగు చేసిన వర్షాధార పంటలు బాగా పండతాయంటారు. ఈనెల 19తేది ఆరుద్ర కార్తె మొదలైంది.దీనికి సూచికగా ఆరుద్ర పురుగులు చేలల్లో దర్శనమిస్లూ రైతన్నకు అదును గుర్తు చేస్తున్నాయి.ఎర్రావారిపాలెం మండలం చింత గుంట గ్రామ పొలాల్లో కనపడిన ఆరుద్ర పురుగులివి. - ఎర్రావారిపాలెం