ఈనెల 20న అసెంబ్లీ ఎస్సీ వెల్పేర్ కమిటీ సమావేశం

ABN , First Publish Date - 2022-01-18T01:23:28+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ సమావేశం ఈనెల 20న జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి డా. నర్సింహాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈనెల 20న అసెంబ్లీ ఎస్సీ వెల్పేర్ కమిటీ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ సమావేశం ఈనెల 20న జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి డా. నర్సింహాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీలోని కమిటీ హాల్ లో ఈ సమావేశంలో ఎస్సీల ప్రయోజనాల కోసం టీఎస్ ఆర్టీసీఅమలు చేస్తున్న రిజర్వేషన్లు, డెవలప్ మెంట్ కార్యక్రకమాలపై చర్చించనున్నట్టు ఆయన తెలిపారు. 

Updated Date - 2022-01-18T01:23:28+05:30 IST