రూ.401 కోట్ల ఆస్తులు సీజ్
ABN , First Publish Date - 2022-08-12T09:13:20+05:30 IST
మహారాష్ట్ర, రాజస్థాన్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించి రూ.401 కోట్ల ఆస్తులు సీజ్ చేశారు.
రూ.56 కోట్ల నగదు, 32 కిలోల బంగారం, రూ.14 కోట్ల వజ్రాలు, ముత్యాలు
మహారాష్ట్ర, రాజస్థాన్లలో ఐటీ సోదాలు.. నోట్ల కట్టలు లెక్కించడానికే 13 గంటలు