ఆ గూండాలపై చర్యలు తీసుకోవాలి: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2022-08-25T02:14:24+05:30 IST

ఆ గూండాలపై చర్యలు తీసుకోవాలి: అచ్చెన్నాయుడు

ఆ గూండాలపై చర్యలు తీసుకోవాలి: అచ్చెన్నాయుడు

అమరావతి: రామకుప్పం మండలం కొల్లుపల్లిలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ గూండాల దాడిని ఆ పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఖండించారు. ఘటనకు సీఎం జగన్‌, జిల్లా మంత్రి పెద్దిరెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అరాచక రాజకీయాలను జగన్‌రెడ్డి కట్టిపెట్టాలన్నారు. రేపు అనే రోజు ఉంటుందని దృష్టిలోపెట్టుకొని జగన్‌ వ్యవహరించాలని పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలపై రాళ్లదాడి చేసిన వైసీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.   

Updated Date - 2022-08-25T02:14:24+05:30 IST