మరో 45 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-07-24T06:23:19+05:30 IST
ల్లాలో గడిచిన 24 గంటల్లో మరో 45 మంది కరోనా బారిన పడ్డారు. మరణా లు నమోదు కాలేదు.
అనంతపురం వైద్యం, జూలై 23: జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో 45 మంది కరోనా బారిన పడ్డారు. మరణా లు నమోదు కాలేదు. అధికారిక లెక్క ల ప్రకారం ఇప్పటి వరకు జిల్లాలో 15 5870 మందికి కరోనా సోకింది. ఇందు లో 1077 మంది మరణించారు. 154 331 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు.