శతచండీయాగానికి కలశ స్థాపన

ABN , First Publish Date - 2020-09-23T08:32:31+05:30 IST

ఆశ్వీయుజ మాసాన్ని పురస్కరించుకుని అశోక్‌నగర్‌లోని హరిహర దే వాలయంలో ఈనెల 23, 24వ తేదీల్లో శతచండీయాగం నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం కలశస్థాపనను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

శతచండీయాగానికి కలశ స్థాపన

అనంతపురం టౌన్‌, సెప్టెంబరు 22: ఆశ్వీయుజ మాసాన్ని పురస్కరించుకుని అశోక్‌నగర్‌లోని హరిహర దే వాలయంలో ఈనెల 23, 24వ తేదీల్లో శతచండీయాగం నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం కలశస్థాపనను శాస్త్రోక్తంగా నిర్వహించారు.కార్యక్రమంలో అర్చక బృందం చంద్రశేఖరశర్మ, భాస్కర, సోమశేఖరశర్మ, శ్రీనివాసశర్మ, రమే్‌షశర్మ, ఫణి, విద్యాశంకర్మ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-23T08:32:31+05:30 IST