పోలీసులు, వలంటీర్లు, డబ్బు..
ABN , First Publish Date - 2021-03-03T07:22:15+05:30 IST
దేశంలో ఎక్కడాలేని విధంగా పోలీసులు.. వలంటీర్లు.. డబ్బు.. చుట్టే రాష్ట్రంలో ఎన్నికలు తిరుగుతున్నాయనీ, ప్రజాప్రతినిధులను సైతం జీరో చేస్తూ రౌడీ ముఖ్యమంత్రి జగన్రెడ్డి పాలిస్తున్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, టీడీపీ జిల్లా ఇన్చార్జి బీటీ నాయుడు విమర్శించారు.