ఆటో బోల్తా

ABN , First Publish Date - 2021-02-27T02:08:03+05:30 IST

జిల్లాలో కూలీలను తరలిస్తున్న ఆటో బోల్తా పడింది. ఆదోని

ఆటో బోల్తా

కర్నూలు: జిల్లాలో కూలీలను తరలిస్తున్న ఆటో బోల్తా పడింది. ఆదోని మండలంలో ఈ ఘటన జరిగింది. మండంలంలోని పెద్ద తుంబలం జుమాల్ దిన్నె రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో బోల్తా పడడంతో ఐదుగురు కూలీలకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి కూలీల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-02-27T02:08:03+05:30 IST