ఆటో బోల్తా : పలువురికి గాయాలు

ABN , First Publish Date - 2022-07-06T05:38:37+05:30 IST

సిరిసిల్లా జిల్లా కోనరావుపేట్‌ మండలం నిజామాబా ద్‌-మల్కాపేట్‌ మధ్యలో కుక్కలు అడ్డురావడంతో వాటిని తప్పించడానికి డ్రైవర్‌ ప్రయత్నించడంతో ఆటో బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న సిరికొండ మండలం పదిమడుగు గ్రామానికి చెందిన ఏడుగురికి తీవ్ర గా యాలయ్యాయి. గాయపడిన వారిని సిరిసిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. పందిమడుగు గ్రామానికి చెందిన వారు సిరిసిల్లాలో ఆసుపత్రిలో చి కిత్స చేయించుకోవడానికి మంగళవారం వెళ్తుండగా, ఈప్రమాదం జరిగిన ట్లు గ్రామస్తులు చెప్పారు. కుర్మ ప్రశాంత్‌, డ్రైవర్‌ నేరేళ్ల పరుశురాం, ఈర్ల లక్ష్మిలకు తీవ్రగాయాలయ్యాయి. కుర్మ గంగాలక్ష్మి, కుర్మలక్ష్మి, సుంకపాక రాజన్న, సుంకపాక లక్ష్మికి స్వల్ప గాయాలు అయినట్లు గ్రామస్తులు చెప్పా రు. వెంటనే వారిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు.

ఆటో బోల్తా : పలువురికి గాయాలు

సిరికొండ, జూలై5: సిరిసిల్లా జిల్లా కోనరావుపేట్‌ మండలం నిజామాబా ద్‌-మల్కాపేట్‌ మధ్యలో కుక్కలు అడ్డురావడంతో వాటిని తప్పించడానికి డ్రైవర్‌ ప్రయత్నించడంతో ఆటో బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న సిరికొండ మండలం పదిమడుగు గ్రామానికి చెందిన ఏడుగురికి తీవ్ర గా యాలయ్యాయి. గాయపడిన వారిని సిరిసిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. పందిమడుగు గ్రామానికి చెందిన వారు సిరిసిల్లాలో ఆసుపత్రిలో చి కిత్స చేయించుకోవడానికి మంగళవారం వెళ్తుండగా, ఈప్రమాదం జరిగిన ట్లు గ్రామస్తులు చెప్పారు. కుర్మ ప్రశాంత్‌, డ్రైవర్‌ నేరేళ్ల పరుశురాం, ఈర్ల లక్ష్మిలకు తీవ్రగాయాలయ్యాయి. కుర్మ గంగాలక్ష్మి, కుర్మలక్ష్మి, సుంకపాక రాజన్న, సుంకపాక లక్ష్మికి స్వల్ప గాయాలు అయినట్లు గ్రామస్తులు చెప్పా రు. వెంటనే వారిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2022-07-06T05:38:37+05:30 IST